Thursday, 26 March 2026
  • Home  
  • సీఎం పర్యటన నేపథ్యంలో 10 మంది అధికారులకు నోటీసులు
- ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన నేపథ్యంలో 10 మంది అధికారులకు నోటీసులు

పీసీపల్లి మండలం లింగన్నపాలెం వద్ద ఎంఎస్ఎంఈ పార్కును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈనెల 10న సీఎం రాకకు ముందు హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించగా, ల్యాండింగ్ సమయంలో ఎగసిన దుమ్ముతో పైపైనే చక్కర్లు కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనపై పలువురు అధికారులకు నోటీసులు జారీ అయినట్లు సమాచారం.

పీసీపల్లి మండలం లింగన్నపాలెం వద్ద ఎంఎస్ఎంఈ పార్కును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈనెల 10న సీఎం రాకకు ముందు హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించగా, ల్యాండింగ్ సమయంలో ఎగసిన దుమ్ముతో పైపైనే చక్కర్లు కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనపై పలువురు అధికారులకు నోటీసులు జారీ అయినట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.