Thursday, 5 February 2026
  • Home  
  • సిర్పూర్ (T) సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ముందు తల్లిదండ్రుల ధర్నా
- కుమురం భీమ్ ఆసిఫాబాద్

సిర్పూర్ (T) సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ముందు తల్లిదండ్రుల ధర్నా

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ( టి ) మండల కేంద్రం లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ ను మూడు నెలల క్రితం వర్షాల ప్రభావం ఎక్కువ ఉందని ప్రిన్సిపల్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పది రోజుల సెలవులతో ఇంటికి పంపించడం జరిగింది. పది రోజుల తర్వాత బిల్డింగ్ కూలిపోయేలా ఉంది అని పిల్లల చదువు ఆగిపోకూడదు అంటూ ఒక నెలలో మీ పిల్లలకు భవనం ఏర్పాటు చేస్తాము అనీ చెప్పి పిల్లలను వేరే వేరే జిల్లాలలో ఆరు చోట్ల మై గ్రేడ్ జరిగింది. ఒక నెల నుండి మూడు నెలలు గడిచిన ఇప్పటివరకు ఆ విద్యార్థుల పట్ల ఎలాంటి భవనము ఏర్పాటు చేయలేదు మై గ్రేడ్ హాస్టల్లో తగిన సదుపాయాలు లేక బాత్రూంలకు డోర్లు లేవు అక్కడ శానీటైజర్ సిబ్బంది కరువైనారు పిల్లలకు ఇచ్చే అల్పాహారాలు ఇవ్వడం లేదు వాళ్లకు సమయానికి భోజనం సౌకర్యం కూడా లేదు పొద్దున తినాల్సిన తిండి 11 గంటలకి తీనే పరిస్థితి ఏర్పడింది మై గ్రేడ్ చేశారు హాస్టల్లోకి ఒక్కొక్క తాత్కాలిక టీచర్ ఉండడం వలన విద్యార్థులకు విద్యాబోధన మూడు నెలల నుండి కరువైంది మూడు నెలలు గడిచిన విద్యార్థుల పట్ల ఎలాంటి న్యాయం జరగకపోవడంతో సోమవారం మధ్యాహ్నం విద్యార్థులు వారి తల్లిదండ్రులు సిర్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల యందు ధర్నా చేపట్టారు సుమారు నాలుగు గంటల పైన ధర్నా చేయడంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.మా పిల్లలకు న్యాయం జరగాలి అని తల్లిదండ్రులు నినాదం చేపట్టారు. ఒకవేళ అధికారులకు పిల్లలకు న్యాయం సమకూర్చమని ఒక్క మాట చెప్పిన కానీ మేము తల్లిదండ్రులము తలోక వేయి రూపాయలు చందా వేసుకొని తాత్కాలిక షెడ్లు సిర్పూర్ హాస్టల్లోనే వేసి సమస్యలు పరిష్కరించుకుంటామని అన్నారు. మా పిల్లలంతా ఒకే చోట ఉండాలి అది కూడా సిర్పూర్ హాస్టల్ లోనే ఉండాలి బయట హాస్టల్లో సరైన సదుపాయాలు లేవు మా పిల్లలకు చదువు కరువైంది అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సిర్పూర్ ఎమ్మార్వో వచ్చి పొంతనలేని కారణాలు చెబుతూ మూడు నెలల నుండి జరిగిన కాలయాపనకు మద్దతుగా తతస్తు ఫలికారు. ధర్నా నాలుగు గంటలకు పైగా మించిపోగా పిల్లల తల్లిదండ్రులను సిర్పూర్ టి ఎస్సై సురేష్ కుమార్ అరెస్టు చేశారు. దీంతో విద్యార్థులు రోడ్డుపై నుండి కదలక మాకు న్యాయం జరిగే వరకూ ఇక్కడ నుండి మేము వెళ్ళేది ప్రసక్తే లేదని రోడ్డుపైనే కూర్చున్నారు చివరికి ఈ మూడు రోజులలో పరిష్కారం కాకపోతే హైదరాబాదులోని గురుకులాల సెక్రటరీ కార్యాలయం మరియు ప్రజా భవన్ ముట్టడిస్తామని హెచ్చరించి ఆందోళన విరమించారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ( టి ) మండల కేంద్రం లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ ను మూడు నెలల క్రితం వర్షాల ప్రభావం ఎక్కువ ఉందని ప్రిన్సిపల్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పది రోజుల సెలవులతో ఇంటికి పంపించడం జరిగింది. పది రోజుల తర్వాత బిల్డింగ్ కూలిపోయేలా ఉంది అని పిల్లల చదువు ఆగిపోకూడదు అంటూ ఒక నెలలో మీ పిల్లలకు భవనం ఏర్పాటు చేస్తాము అనీ చెప్పి పిల్లలను వేరే వేరే జిల్లాలలో ఆరు చోట్ల మై గ్రేడ్ జరిగింది. ఒక నెల నుండి మూడు నెలలు గడిచిన ఇప్పటివరకు ఆ విద్యార్థుల పట్ల ఎలాంటి భవనము ఏర్పాటు చేయలేదు మై గ్రేడ్ హాస్టల్లో తగిన సదుపాయాలు లేక బాత్రూంలకు డోర్లు లేవు అక్కడ శానీటైజర్ సిబ్బంది కరువైనారు పిల్లలకు ఇచ్చే అల్పాహారాలు ఇవ్వడం లేదు వాళ్లకు సమయానికి భోజనం సౌకర్యం కూడా లేదు పొద్దున తినాల్సిన తిండి 11 గంటలకి తీనే పరిస్థితి ఏర్పడింది మై గ్రేడ్ చేశారు హాస్టల్లోకి ఒక్కొక్క తాత్కాలిక టీచర్ ఉండడం వలన విద్యార్థులకు విద్యాబోధన మూడు నెలల నుండి కరువైంది మూడు నెలలు గడిచిన విద్యార్థుల పట్ల ఎలాంటి న్యాయం జరగకపోవడంతో సోమవారం మధ్యాహ్నం విద్యార్థులు వారి తల్లిదండ్రులు సిర్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల యందు ధర్నా చేపట్టారు సుమారు నాలుగు గంటల పైన ధర్నా చేయడంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.మా పిల్లలకు న్యాయం జరగాలి అని తల్లిదండ్రులు నినాదం చేపట్టారు. ఒకవేళ అధికారులకు పిల్లలకు న్యాయం సమకూర్చమని ఒక్క మాట చెప్పిన కానీ మేము తల్లిదండ్రులము తలోక వేయి రూపాయలు చందా వేసుకొని తాత్కాలిక షెడ్లు సిర్పూర్ హాస్టల్లోనే వేసి సమస్యలు పరిష్కరించుకుంటామని అన్నారు. మా పిల్లలంతా ఒకే చోట ఉండాలి అది కూడా సిర్పూర్ హాస్టల్ లోనే ఉండాలి బయట హాస్టల్లో సరైన సదుపాయాలు లేవు మా పిల్లలకు చదువు కరువైంది అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సిర్పూర్ ఎమ్మార్వో వచ్చి పొంతనలేని కారణాలు చెబుతూ మూడు నెలల నుండి జరిగిన కాలయాపనకు మద్దతుగా తతస్తు ఫలికారు. ధర్నా నాలుగు గంటలకు పైగా మించిపోగా పిల్లల తల్లిదండ్రులను సిర్పూర్ టి ఎస్సై సురేష్ కుమార్ అరెస్టు చేశారు. దీంతో విద్యార్థులు రోడ్డుపై నుండి కదలక మాకు న్యాయం జరిగే వరకూ ఇక్కడ నుండి మేము వెళ్ళేది ప్రసక్తే లేదని రోడ్డుపైనే కూర్చున్నారు చివరికి ఈ మూడు రోజులలో పరిష్కారం కాకపోతే హైదరాబాదులోని గురుకులాల సెక్రటరీ కార్యాలయం మరియు ప్రజా భవన్ ముట్టడిస్తామని హెచ్చరించి ఆందోళన విరమించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.