ఎంపీ మిథున్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్షతోనే అక్రమ కేసు బనాయించిందంటూ సిద్ధవటం వైసిపి మండల కన్వీనర్ సింగం నీలకంఠారెడ్డి,మండల వైస్ ఎంపీపీ నారపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ధ్వజమెత్తారు.ఆదివారం సిద్ధపటంలో వారు మాట్లాడారు.ఏపీలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే CM చంద్రబాబు లక్ష్యమన్నారు. మద్యం కుంభకోణం అంటూ నాన్న యాగి చేయడం దుర్మార్గమన్నారు. వైయస్ఆర్సీపీ హయాంలో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయన్నారు. బీహార్ రాష్ట్రం కంటే అధ్వానంగా ఏపీలో రెడ్ బుక్కు పాలన నడుస్తుందన్నారు. హామీలు గాలికి వదిలేసి ప్రజా సంక్షేమాన్ని ఆటకెక్కించారని దుయ్య బడ్డారు. హామీలు ఇవ్వడం తర్వాత గాలికి వదలడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. కట్టుకదలతో అల్లుతున్న మద్యం అక్రమ కేసు న్యాయస్థానాల్లో నిలబడదని వారు తేల్చి చెప్పారు.

సిద్దవటం : కక్షతోనే మిధున్ రెడ్డిపై అక్రమ కేసు
ఎంపీ మిథున్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్షతోనే అక్రమ కేసు బనాయించిందంటూ సిద్ధవటం వైసిపి మండల కన్వీనర్ సింగం నీలకంఠారెడ్డి,మండల వైస్ ఎంపీపీ నారపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ధ్వజమెత్తారు.ఆదివారం సిద్ధపటంలో వారు మాట్లాడారు.ఏపీలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే CM చంద్రబాబు లక్ష్యమన్నారు. మద్యం కుంభకోణం అంటూ నాన్న యాగి చేయడం దుర్మార్గమన్నారు. వైయస్ఆర్సీపీ హయాంలో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయన్నారు. బీహార్ రాష్ట్రం కంటే అధ్వానంగా ఏపీలో రెడ్ బుక్కు పాలన నడుస్తుందన్నారు. హామీలు గాలికి వదిలేసి ప్రజా సంక్షేమాన్ని ఆటకెక్కించారని దుయ్య బడ్డారు. హామీలు ఇవ్వడం తర్వాత గాలికి వదలడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. కట్టుకదలతో అల్లుతున్న మద్యం అక్రమ కేసు న్యాయస్థానాల్లో నిలబడదని వారు తేల్చి చెప్పారు.

