వెంకటాచలం (పున్నమి ప్రతినిధి,, అక్టోబర్ 10):-వెంకటాచలం మండలం ఈదగాలి, సర్వేపల్లి పరిధిలో విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్, నందగోకులం లైఫ్ స్కూలు, నందగోకులం సేవ్ ద బుల్ కాజ్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, జిల్లా ప్రజాప్రతినిధులు, కంపెనీ యాజమాన్యంతో కలిసి పాల్గొన్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి


