Sunday, 7 December 2025
  • Home  
  • సర్వేపల్లి లో హై లెవెల్ వంతెన మిస్టరీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సర్వేపల్లి లో హై లెవెల్ వంతెన మిస్టరీ

వెంకటాచలం (పున్నమి, డిసెంబర్ 04):– తిరుమలమ్మపాలెం హై లెవెల్ వంతెన నిర్మాణం ఎక్కడ ఆగిపోయిందో తెలుసుకోవడానికి జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. 2018లో ఆనాటి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 9 కోట్లతో వంతెన శిలాఫలకం వేశారు. 2019లో వైసిపి గెలిచిన తర్వాత ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేసినట్లు బొబ్బేపల్లి ఆరోపించారు. 13 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పినా, వంతెన మాత్రం కనిపించడం లేదు… ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి? వంతెన ఎక్కడ ఉంది? అని ఆయన ప్రశ్నించారు. తీవ్ర వర్షాల వల్ల తిరుమలమ్మపాలెం రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ప్రజల సమస్యలు చూస్తూ ప్రభుత్వం ఎలా మౌనంగా ఉంది? అని బొబ్బేపల్లి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

వెంకటాచలం (పున్నమి, డిసెంబర్ 04):–
తిరుమలమ్మపాలెం హై లెవెల్ వంతెన నిర్మాణం ఎక్కడ ఆగిపోయిందో తెలుసుకోవడానికి జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు.

2018లో ఆనాటి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 9 కోట్లతో వంతెన శిలాఫలకం వేశారు.
2019లో వైసిపి గెలిచిన తర్వాత ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేసినట్లు బొబ్బేపల్లి ఆరోపించారు.

13 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పినా, వంతెన మాత్రం కనిపించడం లేదు…
ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి? వంతెన ఎక్కడ ఉంది? అని ఆయన ప్రశ్నించారు.

తీవ్ర వర్షాల వల్ల తిరుమలమ్మపాలెం రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి.
ప్రజల సమస్యలు చూస్తూ ప్రభుత్వం ఎలా మౌనంగా ఉంది? అని బొబ్బేపల్లి మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.