ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరియు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గార్లను మనుబోలు రాజా గౌడ్, కాగితాలపురి వెంకటరమణారెడ్డి, చెర్లోపల్లి నీటి సంఘం ఉపాధ్యక్షులు పొన్నూరు అశోక్, టిడిపి సీనియర్ నాయకులు కలికి వేణుగోపాల్ రెడ్డి, కుడితిపల్లి గోపిరెడ్డి ప్రసాద్ తదితర కార్యకర్తలు, అభిమానులు మర్యాదపూర్వకంగా కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరించి ఘనంగా అభినందించారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.




