ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి). మూడు కోట్ల 58 లక్షల వ్యయంతో పొదలకూరు–మనుబోలు రోడ్డు మంజూరైనట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మనుబోలు మండలం కొండుపాలెం, వీరంపల్లి గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ప్రారంభించి మాతమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 11.85 కోట్లతో 428 తాగునీటి పనులు చేపట్టినట్లు, జేజేఎం కింద పలు గ్రామాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు.

సర్వేపల్లిలో రోడ్డు, తాగునీటి అభివృద్ధి పనులకు వేగం—ఎమ్మెల్యే సోమిరెడ్డి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి). మూడు కోట్ల 58 లక్షల వ్యయంతో పొదలకూరు–మనుబోలు రోడ్డు మంజూరైనట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మనుబోలు మండలం కొండుపాలెం, వీరంపల్లి గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ప్రారంభించి మాతమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 11.85 కోట్లతో 428 తాగునీటి పనులు చేపట్టినట్లు, జేజేఎం కింద పలు గ్రామాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు.

