అరకులోయ(పున్నమి ప్రతినిధి), నవంబర్:02,
అరకులోయకు ఆదివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. కార్తిక మాసం కావడంతో పర్యాటకుల తాకిడి పెరిగిందని గిరిజన మ్యూజియం సిబ్బంది తెలిపారు. గిరిజన మ్యూజియంలో ఉన్న గిరిజనుల జీవన విధానం, వ్యవసాయ పని ముట్లు, అలంకరణ వస్తువులు, సంత, ఆచార వ్యవహారాలు, సామాజిక స్థితిగతులను తెలిపే కళాకృతులు, దింసా నృత్యాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. ఆదివారం మ్యూజియంను 1383 మంది పర్యాటకులు సందర్శించినట్లు సిబ్బంది తెలిపారు.

సందర్శకులతో కళకళలాడిన అరకులోయ గిరిజన మ్యూజియం
అరకులోయ(పున్నమి ప్రతినిధి), నవంబర్:02, అరకులోయకు ఆదివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. కార్తిక మాసం కావడంతో పర్యాటకుల తాకిడి పెరిగిందని గిరిజన మ్యూజియం సిబ్బంది తెలిపారు. గిరిజన మ్యూజియంలో ఉన్న గిరిజనుల జీవన విధానం, వ్యవసాయ పని ముట్లు, అలంకరణ వస్తువులు, సంత, ఆచార వ్యవహారాలు, సామాజిక స్థితిగతులను తెలిపే కళాకృతులు, దింసా నృత్యాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. ఆదివారం మ్యూజియంను 1383 మంది పర్యాటకులు సందర్శించినట్లు సిబ్బంది తెలిపారు.

