నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ 27: నెల్లూరు రూరల్ పరిధిలో గణేష్ ఘాట్ వద్ద వెలసివున్న శ్రీ స్వర్ణ లింగేశ్వర స్వామి వారికి భక్తులు అధిక సంఖ్యలో కార్తీక సోమవారం సందర్బంగా స్వామి వారిని దర్శించుకున్నారు. పాలాభిషేకలు, స్వయంగా వారే చేసుకొని భక్తితో పరవశించిపోయారు. ఇందులో భాగంగా స్వామి వారికి బీజేపీ నాయకులు సురేంద్ర రెడ్డి గారు స్వామి వారి పంచామృతాలు తో అభిషేకం నిర్వహించడం జరిగింది.

శ్రీ స్వర్ణ లింగేశ్వరుడికి ఘనంగా అభిషేకాలు
నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ 27: నెల్లూరు రూరల్ పరిధిలో గణేష్ ఘాట్ వద్ద వెలసివున్న శ్రీ స్వర్ణ లింగేశ్వర స్వామి వారికి భక్తులు అధిక సంఖ్యలో కార్తీక సోమవారం సందర్బంగా స్వామి వారిని దర్శించుకున్నారు. పాలాభిషేకలు, స్వయంగా వారే చేసుకొని భక్తితో పరవశించిపోయారు. ఇందులో భాగంగా స్వామి వారికి బీజేపీ నాయకులు సురేంద్ర రెడ్డి గారు స్వామి వారి పంచామృతాలు తో అభిషేకం నిర్వహించడం జరిగింది.

