Thursday, 5 February 2026
  • Home  
  • శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత బైంసా వారి అద్వర్యంలో సప్త శక్తి సంగం కార్యక్రమం
- నిర్మల్

శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత బైంసా వారి అద్వర్యంలో సప్త శక్తి సంగం కార్యక్రమం

శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సూచన మెరకు ఈ రోజు శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాల సుభద్ర నిలయం బైంసా వారి అద్వర్యంలో సప్త శక్తి సంగం కార్యక్రమాన్ని పూర్వ ప్రాథమిక విద్యార్థుల యొక్క మాతలకు నిర్వహించడం జరిగింది.ఇందులో శ్రీమతి కేంశెట్టి పూజ గారు మన పాఠశాల పోషకులు మాట్లాడుతూ కుటుంబం ఎలా ఉండాలి,కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలి,ఉమ్మడి కుటుంబం యొక్క అవశ్యకతతో పాటు పర్యావరణం పైన పోషకులకు చక్కగ వివరించారు.ఆ తర్వాత శ్రీమతి సుమలత గారు సోషల్ వెల్ఫేర్ కళాశాల బైంసా ప్రధానాచార్యులు,పూర్వ విద్యార్థి.ముఖ్య అతిథిగా హాజరై పిల్లలను ఈ రోజుల్లో ఎలా పెంచాలో,ప్రతి మహిళ పొదుపు చేయడం పైన దృష్టి పెట్టాలని వివారించగా శ్రీమతి చిలింకర్ వందన గారు మన పూర్వ విద్యార్థి ,మరియు ప్రబంధకారిణి సభ్యురాలు భారతీయ అభివృద్ధిలో,కుటుంబ అభివృద్ధిలో పిల్లల అభివృద్ధిలో తల్లుల యొక్క(మహిళల యొక్క) పాత్ర ఎలా ఉండాలి మరియు మహిళల యొక్క శక్తి ఏమిటో చక్కగా వివరించగా మరో ముఖ్య అతిథి శ్రీ మతి మంజుల లడ్డా గారు ఈ రోజు శ్రీ సరస్వతి శిశుమందిరాల ఆవశ్యకతను వివరించారు .ఈ కార్యక్రమంలో 321 మంది పోషకులు పాల్గొని చక్కని కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు

శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సూచన మెరకు ఈ రోజు శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాల సుభద్ర నిలయం బైంసా వారి అద్వర్యంలో సప్త శక్తి సంగం కార్యక్రమాన్ని పూర్వ ప్రాథమిక విద్యార్థుల యొక్క మాతలకు నిర్వహించడం జరిగింది.ఇందులో శ్రీమతి కేంశెట్టి పూజ గారు మన పాఠశాల పోషకులు మాట్లాడుతూ కుటుంబం ఎలా ఉండాలి,కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలి,ఉమ్మడి కుటుంబం యొక్క అవశ్యకతతో పాటు పర్యావరణం పైన పోషకులకు చక్కగ వివరించారు.ఆ తర్వాత శ్రీమతి సుమలత గారు సోషల్ వెల్ఫేర్ కళాశాల బైంసా ప్రధానాచార్యులు,పూర్వ విద్యార్థి.ముఖ్య అతిథిగా హాజరై పిల్లలను ఈ రోజుల్లో ఎలా పెంచాలో,ప్రతి మహిళ పొదుపు చేయడం పైన దృష్టి పెట్టాలని వివారించగా శ్రీమతి చిలింకర్ వందన గారు మన పూర్వ విద్యార్థి ,మరియు ప్రబంధకారిణి సభ్యురాలు భారతీయ అభివృద్ధిలో,కుటుంబ అభివృద్ధిలో పిల్లల అభివృద్ధిలో తల్లుల యొక్క(మహిళల యొక్క) పాత్ర ఎలా ఉండాలి మరియు మహిళల యొక్క శక్తి ఏమిటో చక్కగా వివరించగా మరో ముఖ్య అతిథి శ్రీ మతి మంజుల లడ్డా గారు ఈ రోజు శ్రీ సరస్వతి శిశుమందిరాల ఆవశ్యకతను వివరించారు .ఈ కార్యక్రమంలో 321 మంది పోషకులు పాల్గొని చక్కని కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.