దేవీ నవరాత్రులు శుభ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ శీతాలాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎక్స్ MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణీ రెడ్డి.వారితో పాటు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ముందుగా బియ్యపు శ్రీవాణి రెడ్డి కి శ్రీ శీతాలాంబ తల్లి దేవస్థానం చైర్మన్ పాలమంగళం రవి మరియు వారి కుటుంబ సభ్యులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాటు చేశారు.అనంతరం పూజారులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ శ్రీ శీతాలాంబ తల్లి సమక్షంలో ప్రజలకు అన్నదానం నిర్వహించారు.

శ్రీ శ్రీ శీతాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే సతీమణి
దేవీ నవరాత్రులు శుభ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ శీతాలాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎక్స్ MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణీ రెడ్డి.వారితో పాటు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ముందుగా బియ్యపు శ్రీవాణి రెడ్డి కి శ్రీ శీతాలాంబ తల్లి దేవస్థానం చైర్మన్ పాలమంగళం రవి మరియు వారి కుటుంబ సభ్యులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాటు చేశారు.అనంతరం పూజారులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ శ్రీ శీతాలాంబ తల్లి సమక్షంలో ప్రజలకు అన్నదానం నిర్వహించారు.

