పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 15 : మహేశ్వరం మండల పరిధిలోని అమీర్పేట్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా కను విందు చేసిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యమానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు ఆలయ ధర్మకర్తలు అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు శాలువా మెమెంటోలతో సబితా ఇంద్రారెడ్డిని సత్కరించిన ఆలయ అర్చకులు నిర్వాహకులు ఈ కార్యక్రమంలోబిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు

* శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన సబితా ఇంద్రారెడ్డి *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 15 : మహేశ్వరం మండల పరిధిలోని అమీర్పేట్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా కను విందు చేసిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యమానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు ఆలయ ధర్మకర్తలు అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు శాలువా మెమెంటోలతో సబితా ఇంద్రారెడ్డిని సత్కరించిన ఆలయ అర్చకులు నిర్వాహకులు ఈ కార్యక్రమంలోబిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు

