పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ )మార్చి 19: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి హాజరై ఆలయములో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ పంతులు హరి పంతులు పంచాంగం చదివి వినిపించారు భక్తులకు ఉగాది పచ్చడి అందజేశారుఈ పూజ కార్యక్రమం రామలింగేశ్వర స్వామి దేవాలయ అధ్యక్షుడు వడ్డేపల్లి రాములు సాగర్, వార్డు నెంబర్లు, మందుగుల బాలకృష్ణ, పందుల యాదగిరి గౌడ్, బల్గురి శివ, చిలువేరు రమాదేవి శంకర్, కట్ల వనజ భాస్కర చారి, కమిటీ సభ్యులు, గ్రామస్తులు మోగుదాల సత్తయ్య గౌడ్, పాలకూర గిరి గౌడ్, సతీష్ గౌడ్, ఉప్పల రాజయ్య, జక్కల యాదయ్య, చిలువేరు అంజయ్య, ఉప్పల కృష్ణ, నీళ్ల ముత్యాలు, యాదయ్య, సూర రాజయ్య, క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేష్, గునిగంటి రాజు గౌడ్, బానోతు కిరణ్, రెవన పెళ్లి గోపాల్, రిపోర్టర్ సింగం కృష్ణ, పెద్దగోనిగిరి గౌడ్, కొంశెట్టి ప్రవీణ్ గుజ్జుల మునయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ప్రవీణ్ పాల్గొన్నారు.


