Friday, 6 February 2026
  • Home  
  • శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
- తిరుపతి

శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 30: వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా తొండమనాడులో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి, కుమార్తె పవిత్ర రెడ్డి, మనవడు దేవస్కంద రెడ్డిలు స్వామి వారి ప్రత్యేక పూజలో పాల్గొనడంతో వీరికి వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బర్రి సుదర్శన్ రెడ్డి, జై చంద్రారెడ్డి, నారాయణ, భాస్కర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మహేష్, సుబ్బానాయుడు కండ్రిగ వేణు, జయ కృష్ణ రెడ్డి, బలరాం, చంగల్ రాయులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 30: వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా తొండమనాడులో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి, కుమార్తె పవిత్ర రెడ్డి, మనవడు దేవస్కంద రెడ్డిలు స్వామి వారి ప్రత్యేక పూజలో పాల్గొనడంతో వీరికి వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బర్రి సుదర్శన్ రెడ్డి, జై చంద్రారెడ్డి, నారాయణ, భాస్కర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మహేష్, సుబ్బానాయుడు కండ్రిగ వేణు, జయ కృష్ణ రెడ్డి, బలరాం, చంగల్ రాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.