శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, సోమవారం నాడు భారతదేశంలో మొట్టమొదటి శివాలయం అయిన ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో వెలసి వున్న శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరుశురామేశ్వర స్వామి వారిని దర్శించుకున్నరు. వీరికి గుడిమల్లం దేవస్థానం మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం బియ్యపు మధుసూదన్ రెడ్డిని ఆలయ వేద పండితులు ఆశీర్వచనం చేసి శ్రీ స్వామివారి తీర్థ, ప్రసాదలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తలిమండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఏర్పేడు మండల అధ్యక్షులు రమణయ్య యాదవ్, గున్నేరు కిషోర్ రెడ్డి, చంద్ర, రాజశేఖర్,శ్రీవారి సురేష్,ఉత్తరాది శరవన్ కుమార్,సాధన మున్నా రాయల్, బుల్లెట్ జయశ్యం, సుధీర్, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పరుశురామేశ్వరుని దర్శించుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, సోమవారం నాడు భారతదేశంలో మొట్టమొదటి శివాలయం అయిన ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో వెలసి వున్న శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరుశురామేశ్వర స్వామి వారిని దర్శించుకున్నరు. వీరికి గుడిమల్లం దేవస్థానం మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం బియ్యపు మధుసూదన్ రెడ్డిని ఆలయ వేద పండితులు ఆశీర్వచనం చేసి శ్రీ స్వామివారి తీర్థ, ప్రసాదలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తలిమండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఏర్పేడు మండల అధ్యక్షులు రమణయ్య యాదవ్, గున్నేరు కిషోర్ రెడ్డి, చంద్ర, రాజశేఖర్,శ్రీవారి సురేష్,ఉత్తరాది శరవన్ కుమార్,సాధన మున్నా రాయల్, బుల్లెట్ జయశ్యం, సుధీర్, తదితరులు పాల్గొన్నారు.

