“త్రైత సిద్ధాంతం- ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక పలమనేరు కమిటీ” ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుక, ఊరేగింపు ఆగస్టు నెల 16 వ తేది పలమనేరు, మదనపల్లి రోడ్ రఘువీర రెడ్డి కాలనీ ఎదురుగా వేదిక వద్ద పూజలు చేసి మధ్యాహ్నం 1 గంటకు ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను పలమనేరు సి.ఐ నరసింహ రాజుకి ఉత్సవ కమిటీ సభ్యులందరూ కలిసి వారిని ముఖ్య అతిథిలు గా విచ్చేయమని ఆహ్వానించారు. అనంతరం సీఐ తప్పక వస్తామని అన్నారు.. అలాగే ఘాంటావురు గంగమ్మ గుడి ఛైర్మన్ మురుగన్ ను కలిసి ఆహ్వానించారు జరిగింది. ఈ కార్యక్రమం లో *త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక పలమనేరు కమిటీ అధ్యక్షుడు రెడ్డి భాస్కర్, జ్యోతి, సరళ, రోజా, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలకు సీఐకి ఆహ్వానం
“త్రైత సిద్ధాంతం- ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక పలమనేరు కమిటీ” ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుక, ఊరేగింపు ఆగస్టు నెల 16 వ తేది పలమనేరు, మదనపల్లి రోడ్ రఘువీర రెడ్డి కాలనీ ఎదురుగా వేదిక వద్ద పూజలు చేసి మధ్యాహ్నం 1 గంటకు ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను పలమనేరు సి.ఐ నరసింహ రాజుకి ఉత్సవ కమిటీ సభ్యులందరూ కలిసి వారిని ముఖ్య అతిథిలు గా విచ్చేయమని ఆహ్వానించారు. అనంతరం సీఐ తప్పక వస్తామని అన్నారు.. అలాగే ఘాంటావురు గంగమ్మ గుడి ఛైర్మన్ మురుగన్ ను కలిసి ఆహ్వానించారు జరిగింది. ఈ కార్యక్రమం లో *త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక పలమనేరు కమిటీ అధ్యక్షుడు రెడ్డి భాస్కర్, జ్యోతి, సరళ, రోజా, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


1 Comment
เช่ารถกระเช้า
August 13, 2025Hello.This article was really interesting, particularly since I was searching for thoughts on this topic last couple of days.