శ్రీకాళహస్తి నవంబర్ 09, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని భరద్వాజ తీర్థం (లోబావి) నందు శ్రీ కాళహస్తి జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యలో కార్తీక సమారాధన, వనభోజనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రముఖులు శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసన సభ్యు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందం, బి.జె. పి. రాష్ట కార్యదర్శి కోలా ఆనంద్, దేవస్థాన చైర్మెన్ కొట్టే సాయిప్రసాద్, ధర్మ కర్తల మండలి సభ్యులు కోలా విశాలాక్షి, పాల్గొనడంతో ప్రముఖులందరికీ జంగమ కుల పెద్దలు పూర్ణ కుంభ తో ఆహ్వానం పలికారు. మొదటగా ప్రముఖులు త్రిమూర్తి స్వరూపమైన ఉసిరి చెట్టు ఆరాధన, శ్రీ స్వామి అమ్మవార్ల పూజలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వనభోజన కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు మాట్లాడుతూ…శ్రీ కాళహస్తిలోని జంగమ కులస్తుల సంక్షేమం కోసం కృషి తమ వంతు చేస్తామని పేర్కొన్నారు. తదుపరి వన భోజనం లో ప్రముఖులు స్వయంగా వడ్డన చేసి అనంతరం వనభోజనాన్ని సేవించారు. ఈ కార్యక్రమంలో జంగమ కుల పెద్దలు రవీంద్రబాబు తదితరులు జంగమ కమిటీ సభ్యులు, జంగమ కులస్తులు పాల్గొన్నారు.

శ్రీ కాళహస్తి జంగమ సంక్షేమ సంఘ ఆధ్వర్యలో కార్తీక మాస వనభోజనం
శ్రీకాళహస్తి నవంబర్ 09, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని భరద్వాజ తీర్థం (లోబావి) నందు శ్రీ కాళహస్తి జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యలో కార్తీక సమారాధన, వనభోజనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రముఖులు శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసన సభ్యు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందం, బి.జె. పి. రాష్ట కార్యదర్శి కోలా ఆనంద్, దేవస్థాన చైర్మెన్ కొట్టే సాయిప్రసాద్, ధర్మ కర్తల మండలి సభ్యులు కోలా విశాలాక్షి, పాల్గొనడంతో ప్రముఖులందరికీ జంగమ కుల పెద్దలు పూర్ణ కుంభ తో ఆహ్వానం పలికారు. మొదటగా ప్రముఖులు త్రిమూర్తి స్వరూపమైన ఉసిరి చెట్టు ఆరాధన, శ్రీ స్వామి అమ్మవార్ల పూజలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వనభోజన కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు మాట్లాడుతూ…శ్రీ కాళహస్తిలోని జంగమ కులస్తుల సంక్షేమం కోసం కృషి తమ వంతు చేస్తామని పేర్కొన్నారు. తదుపరి వన భోజనం లో ప్రముఖులు స్వయంగా వడ్డన చేసి అనంతరం వనభోజనాన్ని సేవించారు. ఈ కార్యక్రమంలో జంగమ కుల పెద్దలు రవీంద్రబాబు తదితరులు జంగమ కమిటీ సభ్యులు, జంగమ కులస్తులు పాల్గొన్నారు.

