Thursday, 5 February 2026
  • Home  
  • శ్రీసరస్వతీ శిశు మందిర్ నిర్వహించిన సేవా కార్యక్రమంలో చాగణం శైలజ
- తిరుపతి

శ్రీసరస్వతీ శిశు మందిర్ నిర్వహించిన సేవా కార్యక్రమంలో చాగణం శైలజ

శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో సేవా బస్తీ లలో దీపావళి సందర్భంగా టపాకాయలను మరియు స్వీట్స్ ని పంచిపెట్టారు.పాఠశాల సమితి కార్యదర్శి మంగిరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పిల్లలలో సేవభావం పెరుగుతుందన్నారు.నైతిక విలువలతో కూడిన విద్య శిశుమందిరాలలో దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించబడిన చాగణం శైలజ దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం చాగణం శైలజ మాట్లాడుతూ దీపావళి పండుగ ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని,అష్టైశ్వర్యాలు కలిగించాలని తెలియజేసారు.ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ అనే నినాదంతో ముందుకెళ్లాలని,మట్టి ప్రమీదలలో దీపాలు వెలిగించి సాంప్రదాయ పద్దతిలో పండుగ జరుపుకోవాలని అన్నారు.వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామికి సేవ చేసుకొనే భాగ్యం కలిగించిన రాష్ట్ర,జిల్లా బిజెపి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంగిరెడ్డి,చాగణం.భక్తవత్సలయ్య,సుబ్రమణ్యం రెడ్డి,రాజేష్ వర్మ,ప్రకాష్,పాఠశాల మాతాజీలు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో సేవా బస్తీ లలో దీపావళి సందర్భంగా టపాకాయలను మరియు స్వీట్స్ ని పంచిపెట్టారు.పాఠశాల సమితి కార్యదర్శి మంగిరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పిల్లలలో సేవభావం పెరుగుతుందన్నారు.నైతిక విలువలతో కూడిన విద్య శిశుమందిరాలలో దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించబడిన చాగణం శైలజ దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం చాగణం శైలజ మాట్లాడుతూ దీపావళి పండుగ ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని,అష్టైశ్వర్యాలు కలిగించాలని తెలియజేసారు.ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ అనే నినాదంతో ముందుకెళ్లాలని,మట్టి ప్రమీదలలో దీపాలు వెలిగించి సాంప్రదాయ పద్దతిలో పండుగ జరుపుకోవాలని అన్నారు.వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామికి సేవ చేసుకొనే భాగ్యం కలిగించిన రాష్ట్ర,జిల్లా బిజెపి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంగిరెడ్డి,చాగణం.భక్తవత్సలయ్య,సుబ్రమణ్యం రెడ్డి,రాజేష్ వర్మ,ప్రకాష్,పాఠశాల మాతాజీలు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.