బ్రహ్మశ్రీ పితామహ ప్రతిజి మరియు శ్రీమతి స్వర్ణమాల ప్రతి గారి ఆశీస్సులతో శ్రీశ్రీశ్రీ స్వామి సదానందగిరి మహారాజ్ 110 సంవత్సరముల హిమాలయ యోగి వారే స్వర్ణ హస్తాలతో 23–10-2025 తేదీన సమయం ఉదయం 11 గంటలకు, స్థలం బోడ బండ శ్రీ తిమ్మప్ప స్వామి, శ్రీ పకీరప్ప స్వామి క్షేత్రము, ఉప్పర్లపల్లి గ్రామం తుగ్గిలి మండలం కర్నూలు జిల్లా, ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న వారు కేజీ శ్యాంబాబు శాసనసభ్యులు పత్తికొండ, ఆహ్వానించువారు శ్రీ సింగంశెట్టి గురునాథ్, శ్రీ అప్ప ప్రభాకర్, శ్రీ అప్ప వేణుగోపాల్, మధ్యాహ్నం ఒంటిగంటకు స్వామివారి ప్రసాదాలతో పాటు భోజనాలు కూడా ఉంటాయి, ఇక్కడ ఈ చుట్టూ ప్రాంతాలలో జ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది, ధ్యానం వలన, జ్ఞానం–జ్ఞానం వలన ముక్తి, శ్రీ కోదండరామ పిరమిడ్ ధ్యాన మందిరం మరియు ధ్యాన జ్ఞాన బోధ మందిరం ప్రారంభం, అందరూ పాల్గొనవచ్చును, వివరాలు తెలిపిన అనంతపురం జిల్లా బీరప్ప మ్యారేజ్ బ్యూరో నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు,

శ్రీశ్రీశ్రీ సదానందగిరి మహారాజ్ స్వర్ణహస్తాలతో శ్రీ కోదండరామ పిరమిడ్ ధ్యాన మందిరం ఆవిష్కరణ
బ్రహ్మశ్రీ పితామహ ప్రతిజి మరియు శ్రీమతి స్వర్ణమాల ప్రతి గారి ఆశీస్సులతో శ్రీశ్రీశ్రీ స్వామి సదానందగిరి మహారాజ్ 110 సంవత్సరముల హిమాలయ యోగి వారే స్వర్ణ హస్తాలతో 23–10-2025 తేదీన సమయం ఉదయం 11 గంటలకు, స్థలం బోడ బండ శ్రీ తిమ్మప్ప స్వామి, శ్రీ పకీరప్ప స్వామి క్షేత్రము, ఉప్పర్లపల్లి గ్రామం తుగ్గిలి మండలం కర్నూలు జిల్లా, ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న వారు కేజీ శ్యాంబాబు శాసనసభ్యులు పత్తికొండ, ఆహ్వానించువారు శ్రీ సింగంశెట్టి గురునాథ్, శ్రీ అప్ప ప్రభాకర్, శ్రీ అప్ప వేణుగోపాల్, మధ్యాహ్నం ఒంటిగంటకు స్వామివారి ప్రసాదాలతో పాటు భోజనాలు కూడా ఉంటాయి, ఇక్కడ ఈ చుట్టూ ప్రాంతాలలో జ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది, ధ్యానం వలన, జ్ఞానం–జ్ఞానం వలన ముక్తి, శ్రీ కోదండరామ పిరమిడ్ ధ్యాన మందిరం మరియు ధ్యాన జ్ఞాన బోధ మందిరం ప్రారంభం, అందరూ పాల్గొనవచ్చును, వివరాలు తెలిపిన అనంతపురం జిల్లా బీరప్ప మ్యారేజ్ బ్యూరో నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు,

