తిరుపతి, నవంబర్: 2
*తిరుమలలో శ్రీవారి దర్శన కోసం మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీష్ మహాన్ ఆదివారం తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు అతిథి గృహానికి విచ్చేయగా, బొల్లినేని వెంకట రామారావు గారు వారిని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. అనంతరం గిరీష్ మహాన్ బొల్లినేని వెంకట రామారావు తో కలిసి తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు.*

శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీష్ మహాన్ ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని*
తిరుపతి, నవంబర్: 2 *తిరుమలలో శ్రీవారి దర్శన కోసం మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీష్ మహాన్ ఆదివారం తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు అతిథి గృహానికి విచ్చేయగా, బొల్లినేని వెంకట రామారావు గారు వారిని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. అనంతరం గిరీష్ మహాన్ బొల్లినేని వెంకట రామారావు తో కలిసి తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు.*

