శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నూతన పాలకమండలి సభ్యులు కొప్పర్ల.నాగరాజు ఈవో బాపిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈఓ మరియు శ్రీకాళహస్తి ఇరిగేషన్ టెక్నికల్ ఆఫీసర్ వంకీపురం.వేణు దుశ్శాలువతో ఘనంగా కొప్పర్ల.నాగరాజును సన్మానించడం జరిగింది.అనంతరం ఆయన జ్ఞానప్రసునాంబ సమేత వాయు లింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని వేద పండితులచే ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కో.టచంద్రశేఖర్,విజయనగరం,అనకాపల్లి జిల్లాల నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు జి సత్యనారాయణ,పి.రమేష్,రాష్ట్ర సాధికార కమిటీ సభ్యులు శ్రీనివాసరావు,పి.సత్యనారాయణ రాష్ట్ర సాధికారతి కమిటీ సభ్యులు కోటిపల్లి.చంద్రశేఖర్,కాకినాడ సాధికార సమితి జిల్లా అధ్యక్షులు చిప్పల.శీను, తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈఓ ని కలిసిన బోర్డు మెంబర్ కొప్పర్ల.నాగరాజు
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నూతన పాలకమండలి సభ్యులు కొప్పర్ల.నాగరాజు ఈవో బాపిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈఓ మరియు శ్రీకాళహస్తి ఇరిగేషన్ టెక్నికల్ ఆఫీసర్ వంకీపురం.వేణు దుశ్శాలువతో ఘనంగా కొప్పర్ల.నాగరాజును సన్మానించడం జరిగింది.అనంతరం ఆయన జ్ఞానప్రసునాంబ సమేత వాయు లింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని వేద పండితులచే ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కో.టచంద్రశేఖర్,విజయనగరం,అనకాపల్లి జిల్లాల నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు జి సత్యనారాయణ,పి.రమేష్,రాష్ట్ర సాధికార కమిటీ సభ్యులు శ్రీనివాసరావు,పి.సత్యనారాయణ రాష్ట్ర సాధికారతి కమిటీ సభ్యులు కోటిపల్లి.చంద్రశేఖర్,కాకినాడ సాధికార సమితి జిల్లా అధ్యక్షులు చిప్పల.శీను, తదితరులు పాల్గొన్నారు.

