ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తికి సోమవారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ,ఎంపీ సుధామూర్తి కుటుంబ సమేతంగా విచ్చేసారు.వారికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానంతరం వేదం పండితుల ఆశీర్వచనం,తీర్ధ ప్రసాదాలు,చిత్ర పటం అందించారు.

- తిరుపతి
శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న హరివంశ్ నారాయణ్ సింగ్
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తికి సోమవారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ,ఎంపీ సుధామూర్తి కుటుంబ సమేతంగా విచ్చేసారు.వారికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానంతరం వేదం పండితుల ఆశీర్వచనం,తీర్ధ ప్రసాదాలు,చిత్ర పటం అందించారు.

