ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం నుండి పవిత్రోత్సవాలు ప్రారంభమైనాయి.ఐదు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు జరగనున్నాయి.అందులో భాగంగా శ్రీ కాళ హస్తి లోని పాము,సాలె పురుగు,ఏనుగు లకు మరియు భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు.అనంతరం పురవీధుల్లో ఉత్సవ మూర్తులు భక్తులకు దర్శనం ఇచ్చారు. తెలిసి తెలియక చేసే మంత్ర లోపం ,క్రియ లోపం,భక్తి లోపాలు తొలగి స్వామివారికి మరింత వర్చసు,తేజస్సు కలాగాలని,అదేవిధంగా దేవాలయానికి పవిత్రం చేకూరడానికి ఈ పవిత్రోత్సవాలు చేస్తారని,ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ పూజారులు తెలియజేసారు.

శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం నుండి పవిత్రోత్సవాలు ప్రారంభమైనాయి.ఐదు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు జరగనున్నాయి.అందులో భాగంగా శ్రీ కాళ హస్తి లోని పాము,సాలె పురుగు,ఏనుగు లకు మరియు భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు.అనంతరం పురవీధుల్లో ఉత్సవ మూర్తులు భక్తులకు దర్శనం ఇచ్చారు. తెలిసి తెలియక చేసే మంత్ర లోపం ,క్రియ లోపం,భక్తి లోపాలు తొలగి స్వామివారికి మరింత వర్చసు,తేజస్సు కలాగాలని,అదేవిధంగా దేవాలయానికి పవిత్రం చేకూరడానికి ఈ పవిత్రోత్సవాలు చేస్తారని,ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ పూజారులు తెలియజేసారు.

