శ్రీకృష్ణ దేవరాయలు వారి వర్ధంతి సందర్బంగా శుక్రవారం శ్రీకాళహస్తి పట్టణంలోని పాత బస్టాండ్ కూదలి వద్ద నియోజకవర్గ కాపు నాడు అధ్యక్షులు గరికిపాటి చంద్ర ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయలు వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొని నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కృష్ణదేవరాయలను తెలుగు,కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు.ఆంధ్ర భోజుడుగా,సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా,కన్నడ రాజ్య రమారమణగా అతడు కీర్తించబడినాడు. అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాపు నేతలు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి లో శ్రీకృష్ణ దేవరాయలు వారి వర్ధంతి కార్యక్రమం
శ్రీకృష్ణ దేవరాయలు వారి వర్ధంతి సందర్బంగా శుక్రవారం శ్రీకాళహస్తి పట్టణంలోని పాత బస్టాండ్ కూదలి వద్ద నియోజకవర్గ కాపు నాడు అధ్యక్షులు గరికిపాటి చంద్ర ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయలు వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొని నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కృష్ణదేవరాయలను తెలుగు,కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు.ఆంధ్ర భోజుడుగా,సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా,కన్నడ రాజ్య రమారమణగా అతడు కీర్తించబడినాడు. అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాపు నేతలు పాల్గొన్నారు.

