Thursday, 26 March 2026
  • Home  
  • శ్రీకాళహస్తి మొత్తం సంప్రోక్షణ చేసిన కూటమి ప్రభుత్వ పాపాలు పోవు- వైకాపా యువజన విభాగం
- తిరుపతి

శ్రీకాళహస్తి మొత్తం సంప్రోక్షణ చేసిన కూటమి ప్రభుత్వ పాపాలు పోవు- వైకాపా యువజన విభాగం

శ్రీకాళహస్తి నవంబర్ 07 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తిలో అర్ధనారీశ్వర టెంపుల్ వద్ద మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు మాజీ కౌన్సిలర్స్ దర్శనానికి వెళ్ళగా అక్కడ దేవాలయం వద్ద బురదమయమైపోడాన్ని చూసి చెల్లించి మధుసూదన్ రెడ్డి ఈవోని ఉద్దేశించి సమస్యను వెంటనే పరిష్కరించాలి అక్కడ భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా దర్శన భాగ్యం కల్పించాలని మీడియా ద్వారా తెలియజేస్తే అందుకు కూటమి నాయకులు వెంటనే స్పందించి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గురించి వ్యంగంగా మాట్లాడడం పై వైకాపా యువజన విభాగం శుక్రవారం నాడు స్థానిక వైసిపి కార్యాలయంలో ప్రకటన ద్వారా కూటమి నాయకులకు వివరణ ఇంచ్చారు. ప్రకటనలో యువజన నాయకులు మాట్లాడుతూ.. తమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆలయంలో అడుగు పెడితే అపవిత్రం అయ్యిపోయిన్దనదం వారి అజ్ఞానానికి పరాకాష్ట, శ్రీకాళహస్తి మొత్తం సంప్రోక్షణ చేసిన కూటమి ప్రభుత్వ పాపాలు పోవని వైకాపా యువజన విభాగ నాయకులన్నారు. ఒక అధికారికి వ్యవహారాన్ని తెలియజేసినప్పుడు ఆ సమస్యను 24 గంటల్లో స్పందించకపోతే ధర్నా చేస్తానని చెప్పి మా నాయకుడు తెలియజేస్తే 12 గంటల్లోనే అధికారి స్పందించి అక్కడ డోజర్ తో శుభ్రపరచి మట్టిని ఫిల్ చేసి రోల్ చేయడం జరిగింది ఇప్పుడు భక్తులకి సౌకర్యవంతంగా ఉంది అధికారి డ్యూటీ అధికారి చేస్తే మధ్యలో కూటమి నాయకులు పదవులు వస్తాయని పనులు వస్తాయని లేదా దళారీల్లో వాటా వస్తుందని ఎంతెంత దంచిన అంతే కూలి అనేది శ్రీకాళహస్తిలో మీ నాయకుడు పరిస్థితి మీకు పంచేదానికి ఏమీ లేదు అనేది మీకు తెలుసు మాకు తెలుసు మీరు ఎంత ఎగిరి పడిన అంతే కూలి ఎగరకుండా దంచిన అంతేకూలి ఈ విషయాన్ని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తించాలి ట్రస్ట్ బోర్డు నియామకంలోనే మీ అందరి అడ్రస్ గల్లంతయిందని శ్రీకాళహస్తి ప్రజలందరికీ ఆ విషయం అర్థమైంది మా నాయకుడి గురించి భాష గురించి అవాక్కులు చవాకులు పేలుతూ.. అయన హావభవాల గురించి ప్రస్తావించే నైతిక హక్కు మీకు ఎవరికి లేదు సాంప్రదాయ దుస్తులు ధరించాలన్నది ఆ విధానం తీసుకొచ్చినది మా మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మీకు చేతనైతే అభివృద్ధి చేసి చూపండి అంతేగాని ఎవరు మెప్పు కోసమో ఎవరి స్వలాభం కోసమో భజనలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం చూస్తూ ఊరుకోదు ఇది మా హెచ్చరిక బిజెపి నాయకులు జనసేన నాయకులు టిడిపి నాయకులు ఇప్పటికే మూడు కుర్చీలు మూడు ముక్కలాటలని శ్రీకాళహస్తి ప్రజలందరూ చూస్తున్నారు. ఇక ఈ ఈఓకి స్పందించి సమస్యను పరిష్కరించినందుకు మీడియా ద్వారా ధన్యవాదాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర కార్యదర్శి కంఠా ఉదయ్ కుమార్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సురా సురేష్, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముని కృష్ణారెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గం మీడియా కోఆర్డినేటర్ జయ కృష్ణారెడ్డి, ట్రస్ట్ బోర్డ్ మాజీ మెంబర్ మున్న రాయల్, జూమ్లేష భాయ్, పజిల్, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి నవంబర్ 07 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తిలో అర్ధనారీశ్వర టెంపుల్ వద్ద మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు మాజీ కౌన్సిలర్స్ దర్శనానికి వెళ్ళగా అక్కడ దేవాలయం వద్ద బురదమయమైపోడాన్ని చూసి చెల్లించి మధుసూదన్ రెడ్డి ఈవోని ఉద్దేశించి సమస్యను వెంటనే పరిష్కరించాలి అక్కడ భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా దర్శన భాగ్యం కల్పించాలని మీడియా ద్వారా తెలియజేస్తే అందుకు కూటమి నాయకులు వెంటనే స్పందించి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గురించి వ్యంగంగా మాట్లాడడం పై వైకాపా యువజన విభాగం శుక్రవారం నాడు స్థానిక వైసిపి కార్యాలయంలో ప్రకటన ద్వారా కూటమి నాయకులకు వివరణ ఇంచ్చారు. ప్రకటనలో యువజన నాయకులు మాట్లాడుతూ.. తమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆలయంలో అడుగు పెడితే అపవిత్రం అయ్యిపోయిన్దనదం వారి అజ్ఞానానికి పరాకాష్ట, శ్రీకాళహస్తి మొత్తం సంప్రోక్షణ చేసిన కూటమి ప్రభుత్వ పాపాలు పోవని వైకాపా యువజన విభాగ నాయకులన్నారు. ఒక అధికారికి వ్యవహారాన్ని తెలియజేసినప్పుడు ఆ సమస్యను 24 గంటల్లో స్పందించకపోతే ధర్నా చేస్తానని చెప్పి మా నాయకుడు తెలియజేస్తే 12 గంటల్లోనే అధికారి స్పందించి అక్కడ డోజర్ తో శుభ్రపరచి మట్టిని ఫిల్ చేసి రోల్ చేయడం జరిగింది ఇప్పుడు భక్తులకి సౌకర్యవంతంగా ఉంది అధికారి డ్యూటీ అధికారి చేస్తే మధ్యలో కూటమి నాయకులు పదవులు వస్తాయని పనులు వస్తాయని లేదా దళారీల్లో వాటా వస్తుందని ఎంతెంత దంచిన అంతే కూలి అనేది శ్రీకాళహస్తిలో మీ నాయకుడు పరిస్థితి మీకు పంచేదానికి ఏమీ లేదు అనేది మీకు తెలుసు మాకు తెలుసు మీరు ఎంత ఎగిరి పడిన అంతే కూలి ఎగరకుండా దంచిన అంతేకూలి ఈ విషయాన్ని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తించాలి ట్రస్ట్ బోర్డు నియామకంలోనే మీ అందరి అడ్రస్ గల్లంతయిందని శ్రీకాళహస్తి ప్రజలందరికీ ఆ విషయం అర్థమైంది మా నాయకుడి గురించి భాష గురించి అవాక్కులు చవాకులు పేలుతూ.. అయన హావభవాల గురించి ప్రస్తావించే నైతిక హక్కు మీకు ఎవరికి లేదు సాంప్రదాయ దుస్తులు ధరించాలన్నది ఆ విధానం తీసుకొచ్చినది మా మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మీకు చేతనైతే అభివృద్ధి చేసి చూపండి అంతేగాని ఎవరు మెప్పు కోసమో ఎవరి స్వలాభం కోసమో భజనలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం చూస్తూ ఊరుకోదు ఇది మా హెచ్చరిక బిజెపి నాయకులు జనసేన నాయకులు టిడిపి నాయకులు ఇప్పటికే మూడు కుర్చీలు మూడు ముక్కలాటలని శ్రీకాళహస్తి ప్రజలందరూ చూస్తున్నారు. ఇక ఈ ఈఓకి స్పందించి సమస్యను పరిష్కరించినందుకు మీడియా ద్వారా ధన్యవాదాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర కార్యదర్శి కంఠా ఉదయ్ కుమార్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సురా సురేష్, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముని కృష్ణారెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గం మీడియా కోఆర్డినేటర్ జయ కృష్ణారెడ్డి, ట్రస్ట్ బోర్డ్ మాజీ మెంబర్ మున్న రాయల్, జూమ్లేష భాయ్, పజిల్, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.