శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం బోర్డ్ ఛైర్మెన్ పదవిపై ఇన్ని రోజులు నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది.ముక్కంటి ఆలయ ఛైర్మన్ గా జనసేన నాయకుడు కొట్టేసాయి ని ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.గత కొంతకాలంగా టిడిపి మరియు బిజెపి మధ్య ఊగిసలాడిన ఛైర్మెన్ పదవి అనూహ్యంగా జనసేన ని వరించింది.

- తిరుపతి
శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయ పాలకమండలి ఆలయ చైర్మన్ గా కొట్టే సాయి
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం బోర్డ్ ఛైర్మెన్ పదవిపై ఇన్ని రోజులు నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది.ముక్కంటి ఆలయ ఛైర్మన్ గా జనసేన నాయకుడు కొట్టేసాయి ని ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.గత కొంతకాలంగా టిడిపి మరియు బిజెపి మధ్య ఊగిసలాడిన ఛైర్మెన్ పదవి అనూహ్యంగా జనసేన ని వరించింది.

