Thursday, 12 February 2026
  • Home  
  • శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన రంగినేని చెంచయ్యనాయుడు
- తిరుపతి

శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన రంగినేని చెంచయ్యనాయుడు

శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్గా గంగినేని చెంచయ్య నాయుడు గారు నియమితులయ్యారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారితో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్త బాధ్యతలను ప్రజల అభ్యున్నతికి వినియోగిస్తానని చెంచయ్య నాయుడు వెల్లడించారు. ఈరోజు శ్రీకాళహస్తిలోని టిడిపి సభ్యులంతా కలిసి ఆనంద ఉత్సాహాలతో సంబరాలు చేసుకుంటున్నారు. పదేపదే బొజ్జల కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్గా గంగినేని చెంచయ్య నాయుడు గారు నియమితులయ్యారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారితో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్త బాధ్యతలను ప్రజల అభ్యున్నతికి వినియోగిస్తానని చెంచయ్య నాయుడు వెల్లడించారు. ఈరోజు శ్రీకాళహస్తిలోని టిడిపి సభ్యులంతా కలిసి ఆనంద ఉత్సాహాలతో సంబరాలు చేసుకుంటున్నారు. పదేపదే బొజ్జల కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.