Monday, 8 December 2025
  • Home  
  • శ్రీకాళహస్తి కి విచ్చేసిన తిరుమల జేఈవో వెంకయ్య చౌదరి
- తిరుపతి

శ్రీకాళహస్తి కి విచ్చేసిన తిరుమల జేఈవో వెంకయ్య చౌదరి

శనివారం శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసిన తిరుమల జేఈవో వెంకయ్య చౌదరి ని స్థానిక శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని దేవాలయాల అభివృద్ధికి సహకరించాలని వారికి విన్నవించడం జరిగింది.దేవాలయాల అభివృద్ధిపై ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది.అనంతరం వారికి ఎమ్మెల్యే స్వామివారి ప్రతిమ తీర్థ ప్రసాదాలు అందజేశారు.

శనివారం శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసిన తిరుమల జేఈవో వెంకయ్య చౌదరి ని స్థానిక శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని దేవాలయాల అభివృద్ధికి సహకరించాలని వారికి విన్నవించడం జరిగింది.దేవాలయాల అభివృద్ధిపై ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది.అనంతరం వారికి ఎమ్మెల్యే స్వామివారి ప్రతిమ తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.