శ్రీకాళహస్తి పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వర్ణముఖి నది,రివర్ వ్యూ నుండి రామసేతువు వంతెన వరకు క్లీన్ చేసే కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యతని,వ్యక్తిగత శుభ్రతతోనే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో స్వచ్ఛ ఆంధ్ర- ఏక్ దిన్ ఏక్ గంటా,ఏక్ సాత్ కార్యక్రమం
శ్రీకాళహస్తి పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వర్ణముఖి నది,రివర్ వ్యూ నుండి రామసేతువు వంతెన వరకు క్లీన్ చేసే కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యతని,వ్యక్తిగత శుభ్రతతోనే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

