Wednesday, 25 March 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో ఘంగ వైయస్ జగన్ మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు
- తిరుపతి

శ్రీకాళహస్తిలో ఘంగ వైయస్ జగన్ మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 20, శ్రీకాళహస్తి నియోజికవర్గ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ముందస్తు జన్మదిన వేడుకలల్లో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువత రక్షణే ధ్యేయంగ బైక్ నడిపే ప్రతి యువకుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే అవగాహన కల్పిస్తూ, 600 మంది యువతకు ఉచితంగా హెల్మెట్ల పంపిణీ, కళాకారులకు అండగా నిరుపేద డప్పు కళాకారుల జీవనోపాధిని ప్రోత్సహిస్తూ 400 మందికి కొత్త డప్పుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ..మొదటగా తన దైవసమానులు జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తీలిపుకుంటూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 23 ఏళ్ల క్రితమే జగనన్న పుట్టినరోజు వేడుకలను జగన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తా మే ప్రారంభించమని నాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా సేవా దృక్పథంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. యువత క్షేమంగా ఉంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి, అందుకే హెల్మెట్ల పంపిణీ, మన సంస్కృతిని చాటిచెప్పే డప్పు కళాకారులకు అండగా నిలవడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం వైఎస్ఆర్సీపి అభిమానులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి జగనన్నకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, నియోజకవర్గ పరిశీలకులు ఓడూరు గిరిధర్ రెడ్డి, వయ్యాల కృష్ణారెడ్డి, ఉన్నం వాసుదేవ నాయుడు,సుధాకర్ రెడ్డి, జడ్పీటీసీ సంధ్య రాణి,పగడాల రాజు, బర్రి సుదర్శన్ రెడ్డి,చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి,గంగారి రమేష్, ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, కోగిలి సుబ్రహ్మణ్యం, గున్నేరి కిషోర్ రెడ్డి, కూనాటి రమణయ్య యాదవ్, సిరాజ్ భాషా, బుల్లెట్ జయశ్యామ్, మున్నా రాయల్, పటాన్ ఫరీద్, ఉత్తరాజి సర్వణ కుమార్, కంట ఉదయ్ కుమార్, శ్రీవారి సురేష్, మునిరత్నం నాయుడు, కొల్లూరు హరి నాయుడు, పసల కృష్ణయ్య, పులి రామచంద్ర, పెరుమాల చౌదరి, సాగి రవి, షర్మిల ఠాగూర్, సునీత సింగ్ మరియు భారీ సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు,మహిళలు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 20, శ్రీకాళహస్తి నియోజికవర్గ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ముందస్తు జన్మదిన వేడుకలల్లో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువత రక్షణే ధ్యేయంగ బైక్ నడిపే ప్రతి యువకుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే అవగాహన కల్పిస్తూ, 600 మంది యువతకు ఉచితంగా హెల్మెట్ల పంపిణీ, కళాకారులకు అండగా నిరుపేద డప్పు కళాకారుల జీవనోపాధిని ప్రోత్సహిస్తూ 400 మందికి కొత్త డప్పుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ..మొదటగా తన దైవసమానులు జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తీలిపుకుంటూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 23 ఏళ్ల క్రితమే జగనన్న పుట్టినరోజు వేడుకలను జగన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తా మే ప్రారంభించమని నాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా సేవా దృక్పథంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. యువత క్షేమంగా ఉంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి, అందుకే హెల్మెట్ల పంపిణీ, మన సంస్కృతిని చాటిచెప్పే డప్పు కళాకారులకు అండగా నిలవడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం వైఎస్ఆర్సీపి అభిమానులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి జగనన్నకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, నియోజకవర్గ పరిశీలకులు ఓడూరు గిరిధర్ రెడ్డి, వయ్యాల కృష్ణారెడ్డి, ఉన్నం వాసుదేవ నాయుడు,సుధాకర్ రెడ్డి, జడ్పీటీసీ సంధ్య రాణి,పగడాల రాజు, బర్రి సుదర్శన్ రెడ్డి,చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి,గంగారి రమేష్, ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, కోగిలి సుబ్రహ్మణ్యం, గున్నేరి కిషోర్ రెడ్డి, కూనాటి రమణయ్య యాదవ్, సిరాజ్ భాషా, బుల్లెట్ జయశ్యామ్, మున్నా రాయల్, పటాన్ ఫరీద్, ఉత్తరాజి సర్వణ కుమార్, కంట ఉదయ్ కుమార్, శ్రీవారి సురేష్, మునిరత్నం నాయుడు, కొల్లూరు హరి నాయుడు, పసల కృష్ణయ్య, పులి రామచంద్ర, పెరుమాల చౌదరి, సాగి రవి, షర్మిల ఠాగూర్, సునీత సింగ్ మరియు భారీ సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు,మహిళలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.