Thursday, 12 February 2026
  • Home  
  • శివరాత్రి బ్రహ్మోత్సావాలకు పటిష్టమైన బందోబస్తు….. డివైయస్పి
- తిరుపతి

శివరాత్రి బ్రహ్మోత్సావాలకు పటిష్టమైన బందోబస్తు….. డివైయస్పి

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 12: శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా శ్రీ కాళహస్తి డివైయస్పి అధ్వర్యంలో పోలిసు శాఖ వారు ఆలయంలోని బ్రహ్మగుడి ఆవరణలో పాత్రికేయుల సమావేశాన్ని నిరావహించారు. ఈ సమావేశంలో డివైయస్పి నరసింహ మూర్తి మాట్లాడుతూ.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేడుకలను శ్రీకాళహస్తిలో అత్యంత వైభవంగా నిర్వహణ కార్యక్రమాలను ప్రతియేట శ్రీకాళహస్తీశ్వరాస్వామి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తారన్నారు. ఈ బ్రహ్మోత్సవాల వేడుకలను వీక్షిచేందుకు వివిధ ప్రదేశాలనుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనేందు ఎంతో ఆశగా వస్తుంటారని ఉత్సావాలకు వచ్చిన భక్తులకు ఎటువంటి అభద్రత కలగకుండా కార్యమాలను నిర్వహించాలని శ్రీకాళహస్తిపట్టణంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు పటిష్టమైన భద్రత కల్పించి వారు ఎటువంటి అసహన వానికి గురికాకుడదని, శివరాత్రికి భక్తులు నిర్భయంగా శ్రీస్వామి, అమ్మవార్లలను కనులార దర్శించుకోవాలని అందుకు సంబందిచిన చర్యలు ఎలా చేపట్టాలన్నా పలువిషయాలపై ఆయన సిబ్బందికి సూనలిస్తూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సబందిచిన అన్ని శాఖల అ ధికారులు, సిబ్బంది శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేవిధంగా కృషిచేసి తమకు సహకరించాలని తెలిపారు. భక్తుల భద్రతకోసం తమ విజన్ నుండే కాకుండా బయటనుండి డి.ఎస్పీలు, సి.ఐ.లు, ఎస్సైలు, పి.సీ.లు, మహిళ పోలీసులు, హెూంగార్డులతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయంలోపల బయట పటిష్టమైన బం దోబస్తు నిర్వహిస్తామని ఎవ్వరైన భక్తులను ఇబ్బంది పెడితే ఎంతటివారినైన ఉపేక్షింబోమని కఠిన చర్యలు తీసుకుంటామని ఇటివలే లాడ్జి, హెూటల్ యాజమాన్యులను పిలిపించి మాట్లాడామని వారుకూడా భక్తుల నుండి అధిక రుసుములు వసువులు చేయకూడదని అలా చేసిన వారిపైతగిన చర్యలుతీసుకుంటామని హెచ్చరించామన్నారు. తిరుపతి నుండి వచ్చే వాహనాలకు మార్కెట్ కమిటి సముదాయంలో వాహనాలను నిలుపుకునే సిధంగా ఏర్పాట్లు చేశామని, నెల్లూరు నాయుడు పేట నుండి వచ్చే భక్తులకు నంది సర్కిల్ వద్ద రావాన సదుపాయాలు చేపట్టామన్నారు. బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజులలో దర్శనార్థం విచ్చేసే భక్తులు సమయపాలన పాటిస్తూ వారికి కేటాయించిన స్లాట్ల ప్రకారం దర్సనం చేసుకోవాలన్నారు. గిరిప్రదక్షణం రోజున భక్తులు కాలి నడక ద్వారానే కార్యక్రమంలో పాల్గొనేల తప్ప భారి, ద్విచక్ర వాహనాలు, స్కూటర్, ఆటోలకు, ట్రాక్టర్ వంటి వాహనాలకు అనుమతి ఉండదని ఎవరైనా నియలను ఉల్లంగిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డివైయస్పి పేర్కొన్నారు. ఈ కర్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజిక వర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్ ముఖ్య అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 12: శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలు సందర్భంగా శ్రీ కాళహస్తి డివైయస్పి అధ్వర్యంలో పోలిసు శాఖ వారు ఆలయంలోని బ్రహ్మగుడి ఆవరణలో పాత్రికేయుల సమావేశాన్ని నిరావహించారు. ఈ సమావేశంలో డివైయస్పి నరసింహ మూర్తి మాట్లాడుతూ.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేడుకలను శ్రీకాళహస్తిలో అత్యంత వైభవంగా నిర్వహణ కార్యక్రమాలను ప్రతియేట శ్రీకాళహస్తీశ్వరాస్వామి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తారన్నారు. ఈ బ్రహ్మోత్సవాల వేడుకలను వీక్షిచేందుకు వివిధ ప్రదేశాలనుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనేందు ఎంతో ఆశగా వస్తుంటారని ఉత్సావాలకు వచ్చిన భక్తులకు ఎటువంటి అభద్రత కలగకుండా కార్యమాలను నిర్వహించాలని శ్రీకాళహస్తిపట్టణంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు పటిష్టమైన భద్రత కల్పించి వారు ఎటువంటి అసహన వానికి గురికాకుడదని, శివరాత్రికి భక్తులు నిర్భయంగా శ్రీస్వామి, అమ్మవార్లలను కనులార దర్శించుకోవాలని అందుకు సంబందిచిన చర్యలు ఎలా చేపట్టాలన్నా పలువిషయాలపై ఆయన సిబ్బందికి సూనలిస్తూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సబందిచిన అన్ని శాఖల అ ధికారులు, సిబ్బంది శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేవిధంగా కృషిచేసి తమకు సహకరించాలని తెలిపారు. భక్తుల భద్రతకోసం తమ విజన్ నుండే కాకుండా బయటనుండి డి.ఎస్పీలు, సి.ఐ.లు, ఎస్సైలు, పి.సీ.లు, మహిళ పోలీసులు, హెూంగార్డులతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయంలోపల బయట పటిష్టమైన బం దోబస్తు నిర్వహిస్తామని ఎవ్వరైన భక్తులను ఇబ్బంది పెడితే ఎంతటివారినైన ఉపేక్షింబోమని కఠిన చర్యలు తీసుకుంటామని ఇటివలే లాడ్జి, హెూటల్ యాజమాన్యులను పిలిపించి మాట్లాడామని వారుకూడా భక్తుల నుండి అధిక రుసుములు వసువులు చేయకూడదని అలా చేసిన వారిపైతగిన చర్యలుతీసుకుంటామని హెచ్చరించామన్నారు. తిరుపతి నుండి వచ్చే వాహనాలకు మార్కెట్ కమిటి సముదాయంలో వాహనాలను నిలుపుకునే సిధంగా ఏర్పాట్లు చేశామని, నెల్లూరు నాయుడు పేట నుండి వచ్చే భక్తులకు నంది సర్కిల్ వద్ద రావాన సదుపాయాలు చేపట్టామన్నారు. బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజులలో దర్శనార్థం విచ్చేసే భక్తులు సమయపాలన పాటిస్తూ వారికి కేటాయించిన స్లాట్ల ప్రకారం దర్సనం చేసుకోవాలన్నారు. గిరిప్రదక్షణం రోజున భక్తులు కాలి నడక ద్వారానే కార్యక్రమంలో పాల్గొనేల తప్ప భారి, ద్విచక్ర వాహనాలు, స్కూటర్, ఆటోలకు, ట్రాక్టర్ వంటి వాహనాలకు అనుమతి ఉండదని ఎవరైనా నియలను ఉల్లంగిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డివైయస్పి పేర్కొన్నారు. ఈ కర్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజిక వర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్ ముఖ్య అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.