ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీకాళహస్తీశ్వరాలయానికి శనివారం సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టరు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలసి విచ్చేసి శ్రీ జ్ఞానప్రసూన్నాంబిక దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.టీడీపీ సీనియర్ నేత లక్కమనేని మధుబాబు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.అంతకు మనుపు వారు రుద్రాభిషేకంలో పాల్గొన్నారు.దర్శనానంతరం మృత్యుంజయస్వామి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అదేవిధంగా స్వామి అమ్మవార్ల జ్ఞాపిక,తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

శివయ్య సేవలో రాష్ట్ర ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డైరెక్టరు.
ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీకాళహస్తీశ్వరాలయానికి శనివారం సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టరు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలసి విచ్చేసి శ్రీ జ్ఞానప్రసూన్నాంబిక దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.టీడీపీ సీనియర్ నేత లక్కమనేని మధుబాబు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.అంతకు మనుపు వారు రుద్రాభిషేకంలో పాల్గొన్నారు.దర్శనానంతరం మృత్యుంజయస్వామి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అదేవిధంగా స్వామి అమ్మవార్ల జ్ఞాపిక,తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

