Tuesday, 24 March 2026
  • Home  
  • శివయ్యను దర్శించుకున్న ఎ.పి. గ్రామీణ బ్యాంకు చైర్మన్
- తిరుపతి

శివయ్యను దర్శించుకున్న ఎ.పి. గ్రామీణ బ్యాంకు చైర్మన్

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్ డిసెంబర్ 11, శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసినారు. వీరికి రీజినల్ మేనేజర్ ప్రకాష్ రత్నబాబు ఆర్వో స్టాఫ్ కృష్ణవేణి స్థానిక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజరు వి రమణయ్య, రిటైర్డ్ స్టాఫ్ స్వామి, రాంప్రసాద్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అప్రైజర్స్ అసోసియేషన్ నాయకులు కడూరు నాగరాజు సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించి అనంతరం వేద ఆశీర్వచనము ఏర్పాటు చేయడమైనది.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్ డిసెంబర్ 11, శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసినారు. వీరికి రీజినల్ మేనేజర్ ప్రకాష్ రత్నబాబు ఆర్వో స్టాఫ్ కృష్ణవేణి స్థానిక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజరు వి రమణయ్య, రిటైర్డ్ స్టాఫ్ స్వామి, రాంప్రసాద్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అప్రైజర్స్ అసోసియేషన్ నాయకులు కడూరు నాగరాజు సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించి అనంతరం వేద ఆశీర్వచనము ఏర్పాటు చేయడమైనది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.