రాపూరు, మే 17, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు లోని స్థానిక మద్దెల మడుగు వ్వవసాయమార్కెట్ యాడ్ లో కరోనా లాక్ డౌన్ దృశ్య రాష్ట్రప్రభుత్వం రైతులు నష్టపోకూడదు అన్న భావము తో రైతులకు గిట్టుబాటు ధర కళిపిస్తూ కొనుగోలు చేసిన బత్తాయి పండ్లను వ్వవసాయ మార్కెట్ యాడ్ నందు అనిత కుమారి ఆదేశాల మేరకు 6 కిలోలు 100 రూ చొప్పున విక్రయించారు.ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగ పరచుకున్నరు.