ఈరోజు PACS మాదారం ఎరువుల గోదామును తనిఖీ చేసిన హన్మకొండ కలెక్టర్ గౌరవ శ్రీమతి *శ్రీ స్నేహ శబరిష్,* గారు. రికార్డులను పరిశీలించినారు అక్కడ ఉన్న రైతులను యూరియా సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాదారం సొసైటీ చైర్మన్ *నల్లెల్ల లింగమూర్తి* గారు మాదారం సొసైటీ పరిధిలో ఎక్కువ గ్రామాలు ఉన్నందున మాదారం సొసైటీకి అదనంగా 300 టన్నుల యూరియాను కేటాయించాలని గౌరవ కలెక్టర్ గారిని కోరినారు. ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గారు నోడల్ ఆఫీసర్ జ్యోతి గారు CEO రాజేందర్ AEO శైలజ గారు రైతులు తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ సొసైటీ ఎరువుల సరఫరా పై తనికి చేసినా హన్మకొండ కలెక్టర్…
ఈరోజు PACS మాదారం ఎరువుల గోదామును తనిఖీ చేసిన హన్మకొండ కలెక్టర్ గౌరవ శ్రీమతి *శ్రీ స్నేహ శబరిష్,* గారు. రికార్డులను పరిశీలించినారు అక్కడ ఉన్న రైతులను యూరియా సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాదారం సొసైటీ చైర్మన్ *నల్లెల్ల లింగమూర్తి* గారు మాదారం సొసైటీ పరిధిలో ఎక్కువ గ్రామాలు ఉన్నందున మాదారం సొసైటీకి అదనంగా 300 టన్నుల యూరియాను కేటాయించాలని గౌరవ కలెక్టర్ గారిని కోరినారు. ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గారు నోడల్ ఆఫీసర్ జ్యోతి గారు CEO రాజేందర్ AEO శైలజ గారు రైతులు తదితరులు పాల్గొన్నారు.

