సి.ఎస్. పురం: కదిరి బాబురావు వ్యవసాయ కళాశాలలో ఏజిబీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం- 2025 కార్యక్రమంలో భాగంగా ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒంగోలు ఆధ్వర్యంలో జరిగిన కార్యాక్రమంలో 26 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. వారిని కళాశాల డీన్ డాక్టర్ పి. వీరన్న గౌడ్, అధ్యాపకులు అభినందించారు. ఎన్ ఎస్ ఎస్ బాద్యులు స్టెఫి, రెడ్ క్రాస్ మెడికల్ ఆఫిసర్ డాక్టర్ కృష్ణ, సిబ్బంది రవి పాల్గొన్నారు.

వ్యవసాయ విద్యార్థుల రక్తదానం
సి.ఎస్. పురం: కదిరి బాబురావు వ్యవసాయ కళాశాలలో ఏజిబీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం- 2025 కార్యక్రమంలో భాగంగా ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒంగోలు ఆధ్వర్యంలో జరిగిన కార్యాక్రమంలో 26 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. వారిని కళాశాల డీన్ డాక్టర్ పి. వీరన్న గౌడ్, అధ్యాపకులు అభినందించారు. ఎన్ ఎస్ ఎస్ బాద్యులు స్టెఫి, రెడ్ క్రాస్ మెడికల్ ఆఫిసర్ డాక్టర్ కృష్ణ, సిబ్బంది రవి పాల్గొన్నారు.

