కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రక గ్రామంలో “రైతన్నా….మీకోసం” కార్యక్రమంలో పాల్గొన్న పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ
అన్నదాతకు లాభసాటి వ్యవసాయం కోసం సీఎం ప్రకటించిన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు… అనే పంచ సూత్రాలపై అన్నదాతలకు వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులు పాల్గొన్నారు.


