శ్రీకాళహస్తి మండలం,ఎగువవీధి పంచాయతీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మునిరామయ్య ఆకస్మిక మృతి చెందడంతో సోమవారం వారి పార్థివ దేహానికి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల తమ కుటుంబానికి తోడుగా ఉంటుందని ధైర్యం చెప్పారు.మాజీ శాసనసభ్యులతో పాటు నివాళులర్పించిన వారిలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి,నారాయణ,మహేష్,కోటేశ్వర రావు,గున్నయ్య,ప్రతాప్,సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు.

వైసీపీ నాయకులు మృతికి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే సంతాపం
శ్రీకాళహస్తి మండలం,ఎగువవీధి పంచాయతీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మునిరామయ్య ఆకస్మిక మృతి చెందడంతో సోమవారం వారి పార్థివ దేహానికి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల తమ కుటుంబానికి తోడుగా ఉంటుందని ధైర్యం చెప్పారు.మాజీ శాసనసభ్యులతో పాటు నివాళులర్పించిన వారిలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి,నారాయణ,మహేష్,కోటేశ్వర రావు,గున్నయ్య,ప్రతాప్,సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు.

