పలమనేరు, జూన్25,2020(పున్నమి విలేకరి):వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందిని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టు సరైంది కాదన్నారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న మోసం అన్యాయాలపై అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి రాత్రి పోలీసులు ఆయన ఇంటిపై పడి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. శాసనసభ పక్ష ఉప నేతగా ఉన్న ఆయనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం అత్యంత దారుణమైన విషయం అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నామనే మూర్ఖత్వంతో ముందుకెల్తుదన్నారు. ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు చేస్తున్నామనే ఆలోచన లేకపోవడం భాధాకరం అన్నారు. కక్షపూరిత, అణచివేత, బెదిరించే దోరణిని వీడాలన్నారు.ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేయాలిని అలాగే అధికారులు పారదర్శకంగా పనిచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలిని ఆయన డిమాండ్ చేశారు.
వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోంది – మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి
పలమనేరు, జూన్25,2020(పున్నమి విలేకరి):వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందిని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టు సరైంది కాదన్నారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న మోసం అన్యాయాలపై అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతున్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి రాత్రి పోలీసులు ఆయన ఇంటిపై పడి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. శాసనసభ పక్ష ఉప నేతగా ఉన్న ఆయనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం అత్యంత దారుణమైన విషయం అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నామనే మూర్ఖత్వంతో ముందుకెల్తుదన్నారు. ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు చేస్తున్నామనే ఆలోచన లేకపోవడం భాధాకరం అన్నారు. కక్షపూరిత, అణచివేత, బెదిరించే దోరణిని వీడాలన్నారు.ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేయాలిని అలాగే అధికారులు పారదర్శకంగా పనిచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలిని ఆయన డిమాండ్ చేశారు.