Sunday, 7 December 2025
  • Home  
  • వైసిపి నాయకులు పాచి పెంచులయ్య మృతికి సంతాపం తెలిపిన మాజీ ఎమ్మెల్యే
- తిరుపతి

వైసిపి నాయకులు పాచి పెంచులయ్య మృతికి సంతాపం తెలిపిన మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి నియోజకవర్గం,తొట్టంబేడు మండలం,ఇలగనూరు గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాచి పెంచులయ్య ఆకస్మిక మృతి చెందారు.కావున నేడు వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి,ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పున్నం వాసుదేవ నాయుడు తదితరులు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల తమ కుటుంబానికి తోడుగా ఉంటుందని ధైర్యం చెప్పడం జరిగింది.

శ్రీకాళహస్తి నియోజకవర్గం,తొట్టంబేడు మండలం,ఇలగనూరు గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాచి పెంచులయ్య ఆకస్మిక మృతి చెందారు.కావున నేడు వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి,ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పున్నం వాసుదేవ నాయుడు తదితరులు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల తమ కుటుంబానికి తోడుగా ఉంటుందని ధైర్యం చెప్పడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.