వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా చింతా రాజేంద్ర నియామకం కావడంతో వారు శ్రీకాళహస్తి పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డిని కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియామకమైన చింత రాజేంద్ర ను మాజీ శాసనసభ్యులు సన్మానించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ,ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు,తొట్టంబేడు మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం,కప్పల మురళి,వీరేంద్ర,కిరణ్,నాగరాజు, డేనియల్,సుబ్రమణ్యం,వెంకట సుబ్బయ్య,బాలగురవయ్య,ఆనంద్,అంకయ్య, పూడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా చింత రాజేంద్ర నియామకం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా చింతా రాజేంద్ర నియామకం కావడంతో వారు శ్రీకాళహస్తి పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డిని కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియామకమైన చింత రాజేంద్ర ను మాజీ శాసనసభ్యులు సన్మానించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ,ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు,తొట్టంబేడు మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం,కప్పల మురళి,వీరేంద్ర,కిరణ్,నాగరాజు, డేనియల్,సుబ్రమణ్యం,వెంకట సుబ్బయ్య,బాలగురవయ్య,ఆనంద్,అంకయ్య, పూడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

