శ్రీకాళహస్తి వైసీపి కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు.వైసిపి కార్యకర్తలు నాయకులకు అండగా ఉండే విధంగా డిజిటల్ బుక్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా శ్రీకాళహస్తిలో వైసీపీ నాయకుల పైన 257అక్రమ కేసులు పెట్టారన్నారు.ప్రతి వైసీపీ కార్యకర్త,నాయకుడు క్యూ ఆర్ కోడ్ ఉపయోగించి మీకు జరిగే అన్యాయాలను వెంటనే డిజిటల్ బుక్ లో నమోదు చేయాలన్నారు.మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మెన్ మాట్లాడుతూ సమైక్యంగా ఏ సమస్యపైనైనా పోరాడితే పరిస్కారం దొరుకుతుందని,ప్రతి కార్యకర్త,నాయకుడు ఏకతాటిపై ఉండాలని తెలియజేసారు

వైయస్సార్సీపీ కి కార్యకర్తకు అండగా డిజిటల్ బుక్: మాజీ ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి వైసీపి కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు.వైసిపి కార్యకర్తలు నాయకులకు అండగా ఉండే విధంగా డిజిటల్ బుక్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా శ్రీకాళహస్తిలో వైసీపీ నాయకుల పైన 257అక్రమ కేసులు పెట్టారన్నారు.ప్రతి వైసీపీ కార్యకర్త,నాయకుడు క్యూ ఆర్ కోడ్ ఉపయోగించి మీకు జరిగే అన్యాయాలను వెంటనే డిజిటల్ బుక్ లో నమోదు చేయాలన్నారు.మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మెన్ మాట్లాడుతూ సమైక్యంగా ఏ సమస్యపైనైనా పోరాడితే పరిస్కారం దొరుకుతుందని,ప్రతి కార్యకర్త,నాయకుడు ఏకతాటిపై ఉండాలని తెలియజేసారు

