పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 22
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కనగల రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్ 2 లో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల భాగంగా సోమవారం నాడు మొదటి రోజు అమ్మ వారి ప్రత్యేక అలంకరణ తో పూజ వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా వేదమంత్రో చరణాల మధ్య వైభవంగా ప్రారంభమయ్యాయి.బాల త్రిపుర సుందరి దేవిగా కాలనీ మహిళలు ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించారు. పూజారి జి.శ్రీనివాస్ శర్మ శాస్త్రోక్తంగా వేదమంత్రాల మధ్య ఇరువెంటి స్వామి అనురాధ ,కటకం వీరాచారి శోభ దంపతులతో గణపతి పూజతో పాటు అమ్మవారి ప్రత్యేక పూజలు మొదటి రోజు జరిగియాయి.అనంతరం అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పణ చేసి ,భక్తులకు వేద ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రదోషకాలంలో సామూహిక కుంకుమార్చన బతుకమ్మ కార్యక్రమాలు ఉంటాయని నేను ఆకులో తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాలమూరు శివ , నాని, రఘురాం, శివ, సునీల్ ,శ్యామల, సువర్ణ ,రాధిక యాదమ్మ, నాగమణి, బాలమణి, రామకృష్ణ మహిళలు చిన్నారులు భక్తులు తదితరులు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

వైభవంగా రాఘవేంద్ర కాలనీ 2 దేవి శరన్నవరాత్రుల ప్రారంభం..
పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 22 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కనగల రాఘవేంద్ర కాలనీ రోడ్ నెంబర్ 2 లో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల భాగంగా సోమవారం నాడు మొదటి రోజు అమ్మ వారి ప్రత్యేక అలంకరణ తో పూజ వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా వేదమంత్రో చరణాల మధ్య వైభవంగా ప్రారంభమయ్యాయి.బాల త్రిపుర సుందరి దేవిగా కాలనీ మహిళలు ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించారు. పూజారి జి.శ్రీనివాస్ శర్మ శాస్త్రోక్తంగా వేదమంత్రాల మధ్య ఇరువెంటి స్వామి అనురాధ ,కటకం వీరాచారి శోభ దంపతులతో గణపతి పూజతో పాటు అమ్మవారి ప్రత్యేక పూజలు మొదటి రోజు జరిగియాయి.అనంతరం అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పణ చేసి ,భక్తులకు వేద ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రదోషకాలంలో సామూహిక కుంకుమార్చన బతుకమ్మ కార్యక్రమాలు ఉంటాయని నేను ఆకులో తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాలమూరు శివ , నాని, రఘురాం, శివ, సునీల్ ,శ్యామల, సువర్ణ ,రాధిక యాదమ్మ, నాగమణి, బాలమణి, రామకృష్ణ మహిళలు చిన్నారులు భక్తులు తదితరులు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

