Tuesday, 24 March 2026
  • Home  
  • వైకాపా నుండి తెదేపాలోకి వలసల వెల్లువ
- తిరుపతి

వైకాపా నుండి తెదేపాలోకి వలసల వెల్లువ

ఏర్పేడు, పిబ్రవరి 05, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని ఎంపేడు గ్రామములో వైసీపీ నుంచి టిడిపిలోకి వలసల వెల్లువ ఏర్పేడు మండలం ఎంపేడు గ్రామం వద్ద వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సమక్షంలో సుమారు 150 మంది వైసీపీ నుండి టిడిపిలోకి బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో చేరడం జరిగినది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడతూతూ.. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి ఈ భారీ చేరికలే నిదర్శనమన్నారు. అభివృద్ధి పథ్యంలో అందరూ భాగస్వాములు కావాలని వస్తున్న ప్రతి ఒక్కరికీ తన పూర్తి మద్దతు ఉంటుందని అందరం కలిసికట్టుగా పనిచేసి శ్రీకాళహస్తిని ప్రగతి పథంలో నడిపిద్దాం మనీ సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్య నాయకులు ఈశ్వర రెడ్డి, రవీంద్ర రెడ్డి, వారి అనుచరులకు ఎమ్మెల్యే పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తెదేపాలో చేరిన వారు మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సుధీరన్న చేస్తున్న అభివృద్ధి ప్రస్థానాన్ని చూసి ఆకర్షితులైన ఎం.పేడు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలైన తాము సుమారు 150 మందికి పైగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఏర్పేడు, పిబ్రవరి 05, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని ఎంపేడు గ్రామములో వైసీపీ నుంచి టిడిపిలోకి వలసల వెల్లువ ఏర్పేడు మండలం ఎంపేడు గ్రామం వద్ద వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సమక్షంలో సుమారు 150 మంది వైసీపీ నుండి టిడిపిలోకి బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో చేరడం జరిగినది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడతూతూ.. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి ఈ భారీ చేరికలే నిదర్శనమన్నారు. అభివృద్ధి పథ్యంలో అందరూ భాగస్వాములు కావాలని వస్తున్న ప్రతి ఒక్కరికీ తన పూర్తి మద్దతు ఉంటుందని అందరం కలిసికట్టుగా పనిచేసి శ్రీకాళహస్తిని ప్రగతి పథంలో నడిపిద్దాం మనీ సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్య నాయకులు ఈశ్వర రెడ్డి, రవీంద్ర రెడ్డి, వారి అనుచరులకు ఎమ్మెల్యే పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తెదేపాలో చేరిన వారు మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సుధీరన్న చేస్తున్న అభివృద్ధి ప్రస్థానాన్ని చూసి ఆకర్షితులైన ఎం.పేడు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలైన తాము సుమారు 150 మందికి పైగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.