శ్రీకాళహస్తి అక్టోబర్ ౩౦, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి మండలంలోని పుల్లారెడ్డి కండ్రిగ గ్రామానికి చెందిన వైకాపా మండల నాయకుడు పాగాల నాగమోహన్ రెడ్డి ఇటీవల ఆకస్మిక మృతి చెందారు. గురువారం నాడు నాగమోహన్ రెడ్డి కర్మక్రియల కార్యక్రంలో మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి వైకాపా మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి,రవీంద్ర రెడ్డి,యుగంధర్ రెడ్డి, శేఖర్ రెడ్డి,శివ ప్రసాద్,ముని రాఘవ రెడ్డి,సురేష్ రెడ్డి,జగదీశ్వర్ రెడ్డి, శశి,రాజా,ముని గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైకాపా నాయకుని కర్మక్రియల్లో పాల్గొన్న బియ్యపు ఆకర్ష్ రెడ్డి
శ్రీకాళహస్తి అక్టోబర్ ౩౦, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి మండలంలోని పుల్లారెడ్డి కండ్రిగ గ్రామానికి చెందిన వైకాపా మండల నాయకుడు పాగాల నాగమోహన్ రెడ్డి ఇటీవల ఆకస్మిక మృతి చెందారు. గురువారం నాడు నాగమోహన్ రెడ్డి కర్మక్రియల కార్యక్రంలో మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి వైకాపా మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి,రవీంద్ర రెడ్డి,యుగంధర్ రెడ్డి, శేఖర్ రెడ్డి,శివ ప్రసాద్,ముని రాఘవ రెడ్డి,సురేష్ రెడ్డి,జగదీశ్వర్ రెడ్డి, శశి,రాజా,ముని గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

