ప్రియతమ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు వింజమూరు మండలం కాటేపల్లి, తమీదపాడు గ్రామాలలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి హర్షద్వానాల మధ్య వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సంక్షేమం కోసం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. గ్రామస్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం
ప్రియతమ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు వింజమూరు మండలం కాటేపల్లి, తమీదపాడు గ్రామాలలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి హర్షద్వానాల మధ్య వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సంక్షేమం కోసం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. గ్రామస్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలు ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

