వేల్పులగుంటలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన తేదీ 28 ఫిబ్రవరి 2026 శని వారం ఉదయం 10.00 గంటలకు ఎస్ పేట మండలం వేల్పులగుంట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొంటారు ఈ సందర్భంగా గ్రామంలో 11 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవం మరో 2 లక్షలతో మంజూరు చేసిన నూతన సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన 31 లక్షల 60 వేల జేజేమ్ నిధులతో నిర్మించనున్న రక్షిత మంచినీటి సరఫరా పథకానికి శంకుస్థాపన అనంతరం స్థానిక ఎస్సీ కాలనీలో శ్రీవాణి నిధులతో నూతనంగా నిర్మించనున్న శ్రీ వినాయకస్వామి వారి దేవస్థానము కోసం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని ఆనం రామనారాయణ రెడ్డి క్యాoప్ కార్యాలయం తెలిపారు



