Tuesday, 24 March 2026
  • Home  
  • వేరుశనగ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: కలెక్టర్
- కర్నూలు

వేరుశనగ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: కలెక్టర్

వేరుశనగ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: కలెక్టర్ ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 29(పున్నమి ప్రతినిధి) గోనెగండ్ల పరిధిలోని కులుమలలో కలెక్టర్ డాక్టర్ సిరి పర్యటించారు.జాతీయ ఆహార నూనె గింజల పథకం ద్వారా రబీ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కృషి విజ్ఞాన కేంద్రం వారి వేరుశనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. వేరుశనగ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.రైతులకు ఉచితంగా 150 క్వింటాళ్ల వేరుశనగ ప్యాకెట్లను అందిస్తున్నట్లు తెలిపారు.

వేరుశనగ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: కలెక్టర్

ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 29(పున్నమి ప్రతినిధి)

గోనెగండ్ల పరిధిలోని కులుమలలో కలెక్టర్ డాక్టర్ సిరి పర్యటించారు.జాతీయ ఆహార నూనె గింజల పథకం ద్వారా రబీ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కృషి విజ్ఞాన కేంద్రం వారి వేరుశనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. వేరుశనగ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.రైతులకు ఉచితంగా 150 క్వింటాళ్ల వేరుశనగ ప్యాకెట్లను అందిస్తున్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.