ఆచార్య వినోబా భవే ఆశయాలకి ఆశయాలకి ఆకార్షితులు అయినా భూ స్వామి రాయల కోటేశ్వరరావు ఖమ్మం జిల్లా వెలుగు మట్ల లో 62 ఎకరాలు భూమి ని భూ దాన్ బోర్డు కి అప్పగించారు. కాల క్రమం. లో భూమి విలువ పెరగడం తొ అక్రమార్కులు తప్పుడు పత్రలతో ఆ భూములని అమ్మారు. సొంత ఇంటి కల తొ సామాన్యులు కొని ఇల్లు కట్టుకున్నారు. ప్రభుత్వం కోర్టు కి వెళ్లగా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు అని స్టే విధించింది. దీంతో అధికారులు నిర్మాణాలని తొలగిస్తున్నారు.


