పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 23 : చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జాన్వాడ శంకర్ పల్లి ఎక్స్ రోడ్ జరిగిన వివాహా కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని అ వివాహంలో మర్యాదపూర్వకంగా కలిసి మహేశ్వరం నియోజకవర్గం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య సోషల్ మీడియా ఎర్ర నవీన్ కుమార్. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ నాకోసం ఎంపీ ఎలక్షన్లో పనిచేసిన మీ సేవలను ఎప్పటికీ నేను మర్చిపోను అని ముఖ్యంగా నాకోసం మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కెఎల్ఆర్ కృషి చేసినందుకు అభినందనలు తెలియజేశారు

* వివాహంలో రంజిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసిన..సిహెచ్ యాదయ్య *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 23 : చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జాన్వాడ శంకర్ పల్లి ఎక్స్ రోడ్ జరిగిన వివాహా కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని అ వివాహంలో మర్యాదపూర్వకంగా కలిసి మహేశ్వరం నియోజకవర్గం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య సోషల్ మీడియా ఎర్ర నవీన్ కుమార్. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ నాకోసం ఎంపీ ఎలక్షన్లో పనిచేసిన మీ సేవలను ఎప్పటికీ నేను మర్చిపోను అని ముఖ్యంగా నాకోసం మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కెఎల్ఆర్ కృషి చేసినందుకు అభినందనలు తెలియజేశారు

